కోరం లేక మండల సభ వాయిదా..

Oplus_0

నవతెలంగాణ – జుక్కల్

మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ యశోది సుర్నార్ అద్యక్షతన  శుక్రవారం   నిర్వహింంచాల్సి ఉన్న ప్పడికి సభ మందిరంనకు వివిధ శాఖల అధికారులు  హజరైనప్పడికి , ఎంపీటీసీల సంఖ్య లేక కోరం వాయిదా వేయడం జర్గిందని ఎంపీడీఓ బి. శ్రీనివాస్ ఎంపిపి యశోదా ఆదేశాలతో వాయిదా వేయడం జర్గిందని అన్నారు. ఈ సంధర్భంగా ఎంపిడివో శ్రీనివాస్ మాట్లాడుతు కోరం సబ్యులు ముగ్గురు మాత్రమే సభకు హజరైయ్యారని , చిట్ట చివరి మండల సభ కావడం కార్ణంతో రాలేక పోయారని  కొంత మంది ఎంపీటీసీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి, ఎంపిడివో , ఎంపివో యాదగిరి, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.
Spread the love