బ్రాహ్మణపల్లి లో స్వయంపాలన దినోత్సవం

నవతెలంగాణ-తాడ్వాయి :  తాడువాయి మండలం బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు విద్యా బోధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
Spread the love