![](https://navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230815-WA0502.jpg)
గాంధారి మండల కేంద్రంలో లైన్ మెన్ గా గతంలో సేవలందించిన తిరుపతి రెడ్డిని ఉత్తమ లైన్ మెన్ గా ఎంపిక చేశారు అలాగే మండలకేంద్రంలోని108 వాహనంలో పనిచేస్తున్న ఈ ఎన్ టి సురేష్,పైలట్ నరేష్ లనుఉత్తమ సేవలకు గాను జిల్లా కేంద్రంలోని నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంవేడుకల్లో ఉత్తమ సేవలకుగాను అసెంబ్లీస్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రంను అందజేశారు.