– కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి రాష్ట్రంలోని 119 నియో జకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనానికి సంబంధించి చర్చలు జరిగినప్పటికీ..కాంగ్రెస్వైపు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రకటించారు.