మధ్యప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ

నవతెలంగాణ హైదరాబాద్: మధ్యప్రదేశ్ 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య మొదలైంది. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రె్స మధ్య ఉంది. ఈసారి హేమాహేమీలు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సీఎం శివరాజ్ సింగ్, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగన్ సింగ్ కులస్తే, మాజీ సీఎం కమల్‌నాథ్ తదితరులు బరిలో ఉన్నారు.

బీజేపీ – 159 -02
కాంగ్రెస్ – 64- 03
ఇతరలు -02- 00

Spread the love