ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ స్థానాలకు తొలివిడత నవంబర్ 7న 20 సీట్లకు పోలింగ్ జరుగగా, తక్కిన 70 స్థానాల్లో నవంబర్ 17న పోలింగ్ జరిగింది. అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఆప్, బీఎస్పీ, పలు ప్రాంతీయ పార్టీలు బరిలో ఉన్నాయి.
బీజేపీ – 52
కాంగ్రెస్ – 36
ఇతరములు -02