- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
మండలంలోని కారేగాం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ కూలీలకు గ్రామపంచాయతీ మూడవ వార్డు సభ్యులు శ్రీకాంత్ కూలీలకు మజ్జిగను పంపిణీ చేశారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో కూలీలకు తనవంతుగా మజ్జిగను పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగన్న గంగారెడ్డి, నరసింహులు, పరమేష్, శ్రావణ్ ,సాయి ,కూలీలు తదితరులు, పాల్గొన్నారు.
- Advertisement -



