కార్మిక హక్కుల కోసం పోరాడేది సీఐటీయూ : రత్నం రాజేందర్‌

నవతెలంగాణ – ములుగు కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడేది సీఐటీయూ అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ అన్నారు.…

నీళ్లూ.. లేక.. పర్యాటకులూ… లేక..

ప్రస్తుతం లక్నవరం పర్యాటక కేంద్రం నీళ్లు లేక, పర్యాటకులు లేక వెలవెల బోయి బోసిగా కనిపిస్త్తోంది. పంటలు పండక నిలువ ఉన్న…

సీఐటీయూ ఆవిర్భావ స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహించాలి

సీఐటీయూ ఆవిర్భావ స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహించాలని జిల్లా సహా య కార్యదర్శి చిట్యాల సోమన్న అన్నారు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ…

ప్రభుత్వ భూమిని పేదలకు పంచడంలో ప్రభుత్వ విఫలం : సీపీఎం

నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో తెలంగాణ ప్రభత్వం పూర్తీగా విఫల మైందని సీపీఎం ఆరోపించింది. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దర్‌ కార్యాలయంలో…

కలిసి పని చేద్దాం రెడ్‌ క్రాస్‌ సొసైటీనీ అభివృద్ధి చేద్దాం : కలెక్టర్‌

నవతెలంగాణ-జనగామ/జనగామ కలెక్టరేట్‌ జనగామ జిల్లా కేంద్రంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వితీయ మేనేజింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని,…

నాలల పూడికతీత శరవేగంగా పూర్తి చేయండి

నాలల పూడికతీత శరవేగంగా పూర్తి చేయాలని నగర మేయర్‌ శ్రీమతి గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం బల్దియా పరిధి 11వ డివిజన్‌…

తెలంగాణలో అద్భుతమైన ప్రగతి… ప్రజలకు అర్థమైయ్యేలా ప్రచారం

– తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పోలీసులు భాగస్వామ్యం : సీపీ రంగనాథ్‌ నవతెలంగాణ-నర్సంపేట గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని…

తరుగుపేరుతో రైతులను దగా చేస్తున్న నేతలు : కిసాన్‌ కాంగ్రెస్‌

పేరుకే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. మద్దతు ధర మాటేమోగాని ఆ కేంద్రానికి వెళితే ని ర్వాహకులు, మిల్లర్లు, వారిని ప్రోత్సహిస్తున్న…

మిల్లర్ల ఆగడాలను అరికట్టి వెంటనే ధాన్యాన్ని తరలించాలి

– పైడాకుల అశోక్ ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు – కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 163 వ జాతీయ రహదారిపై భారీ…

ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

– సిహెచ్ కరుణాకర్ రావు ఎస్ ఐ పసర నవతెలంగాణ-గోవిందరావుపేట ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పసరా ఎస్…

కాంగ్రెస్‌ పటిష్టతకు కృషి చేయాలి..

– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ – కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సమావేశంలో వెల్లడి నవతెలంగాణ-…

రేపు పసర పంచాయితీ కార్యాలయం లో గ్రామసభ..

నవతెలంగాణ-గోవిందరావుపేట : రేపు పసర పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి పి శరత్ బాబు తెలిపారు. మంగళవారం మండలంలోని…