నవతెలంగాణ – హైదరాబాద్ : కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై ఆయన గెలుపొందారు.