మద్నూర్ లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

నవతెలంగాణ మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం నాడు డాక్టర్. శామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తెప్పవారు తుకారం మాట్లాడుతూ డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమములో కృష్ణ పటేల్, సంతోష్ తులావార్, సక్కర్ల వార్ బాలకిషన్, కంచిన్వర్.యాదరావు. తమ్మేవార్ అజయ్, గడ్డి వార్ తుకారాం, జి.శివాజీ, ఏ అనిల్, తదితరులు పాల్గొన్నారు

Spread the love