నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం సాయంత్రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పూల బొకేను ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.