నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా గడ్డం సీతా రంజిత్ రెడ్డి శనివారం శ్రీవారి ఆలయంలో జేఈవో వీరబ్రహ్మాం ప్రమాణ స్వీ కారం చేయించారు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య భక్తులకు సేవలందించేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు.