రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతర కృషి

– మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
రైతులు సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు మంగళవారం మండలంలోని పోలేపల్లి గ్రామంలో 2 కోట్ల రూపాయలతో 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Spread the love