న్యూఢిల్లీ : దేశంలోని 25,000కు పైగా యువతకు నైపుణ్య శిక్షణ అందించినట్లు హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ (హెచ్సీసీబీ) తెలిపింది. ఎనిమిది రాష్ట్రాల్లోని యువతకు విక్రయాలు, మార్కెటింగ్కు సంబంధించి అప్స్కిల్లింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశామని పేర్కొంది. వై4డి ఫౌండేషన్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించినట్టు వెల్లడించింది.