రంగనాయక సాగర్ ను వీక్షించిన హైకోర్టు జడ్జి

నవతెలంగాణ – చిన్నకోడూరు 

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని రంగనాయక సాగర్ పర్యాటక ప్రాంతాన్ని విక్షీంచేందుకు తెలంగాణ హైకోర్టు జడ్జి సి.వి భాస్కర్ రెడ్డి వచ్చారు. రంగనాయక సాగర్ గెస్ట్ హౌస్ లో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ మర్యాదపూర్వకంగా హైకోర్టు జడ్జిని మొక్కను ఇచ్చి కలిశారు. హైకోర్టు జడ్జి, జిల్లా చీప్ జస్టిస్ రఘురాంతో కలిసి కలెక్టర్ జిల్లాలో న్యాయ వ్యవస్థకు సంబందించిన విషయాలపై కాసేపు చర్చించారు.
Spread the love