![](https://navatelangana.com/wp-content/uploads/2023/11/IMG20231118105816.jpg)
నవతెలంగాణ – జుక్కల్: కాంగ్రేస్ కు ఓటేస్తే రైతుల వారు ఉసురు పోసుకుంటారు అని జుక్కల్ బీఆర్ఎస్ ఎమ్మెలే అబ్యర్థి హన్మంత్ షిండే అన్నారు. లాడేగాంలో జీపీలో శనివారంనాడు యువనాయకుడు రాజశేఖర్ పటేల్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతు మెుదట బీటీ రోడు పని పూర్తీ కానందుకు క్షమించాలని గ్రామ ప్రజలకు కోరారు. ఎమ్మెలేగా గెలుపొందిన తరువాత లాడేగాం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని హమీ ఆభివృద్ది చేస్తానని ఇచ్చారు. అదేవిధంగా గ్రామానికి ప్రస్తుతం కొనసాగుతున్న సమక్షేమ పథకాలు యదీవిదిగా కొనసాగుతాయని మాయమాటలను నమ్మవద్దని సూచుంచారు. ఆరవై మందికి కళ్యాాణ లక్ష్మీ , నలుగురు మైనార్టీలకు షాదీముబారక్, రెండువందల ఇరువై నాలుగు మందికి అసర పెన్షన్, రెండువందల ఆరవై తొమ్మిది కంటివెలుగు, తొమ్మిది వందల నాలుగు మందికి రైతు బంధు, ఒక వంద తొంబై ఐదు మందికి కెసిఆర్ కిట్, పదకొండు మంది రైతులు చనిపోతే అందరికి ఐదు లక్షల రైతుభీమా ద్వారా ఇవ్వడం జర్గిందని తెలిపారు. హ్యట్రిక్ విజయం సాదించిన తరువాతా విజతల వారిగా రైతుబంధు, ఆసర పెన్షన్ పెంచడం జర్గుతుందని పేర్కోన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అశ్వీని పటేల్, యువనాయకుడు రాజశేేేేఖర్ పటేల్, యుత్ నాయకులు , మండల సీనీయర్ నాయకులు నీలుపటేల్, సాయాగౌడ్, మాదారావ్ దేశాయి, రామ్ రావ్ నాయిక్, విజయ్ పటేల్, సందీప్ పటేల్, తదితరులు పాల్గోన్నారు.