నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కంటున్న కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఈ మద్యంతర బెయిల్ మంజూరు కాగా.. కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లభించింది. అయితే జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది.