జక్రాన్ పల్లి మండల ఎడ్యుకేషనల్ సెల్ చైర్మన్ గా కొప్పు రాజేందర్

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

జక్రాన్ పల్లి మండల ఎడ్యుకేషనల్ సెల్ చైర్మన్ గా కొప్పు రాజేందర్ నియామకమయ్యారు. ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్  ఆదేశాల మేరకు కొప్పు రాజేందర్ కి జక్రాన్ పెళ్లి మండల్ ఎడ్యుకేషనల్ సెల్ చైర్మన్ గా ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి సౌత్ ఇండియా వర్కింగ్ చైర్మన్ డాక్టర్ గంప హనుమ గౌడ్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ మాలెపు నారాయణ,  ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి నిజాంబాద్ కాన్స్టెన్సీ, రూరల్ వర్కింగ్ చైర్మన్, బి దత్తాద్రి గౌడ్, ఎస్ జె డబ్ల్యూ హెచ్ ఆర్ సి నిజాంబాద్ డిస్టిక్ కమిటీ సభ్యులు ప్రసాద్,  చేతుల మీదుగా బెస్ట్ సర్వీస్ అవార్డు, నియామక పత్రాన్ని అందజేసినారు.
Spread the love