Friday, July 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి సీతక్క

నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగే మంత్రుల సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -