యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రులు

నవతెలంగాణ – నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను శనివారం మంత్రులుబట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. హెలికాప్టర్‌లో పవర్ ప్లాంట్‌కు చేరుకున్న మంత్రులు థర్మల్‌ ప్లాంట్‌ పురోగతి పనులను పరశీలించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌పై ఉన్నతధికారులతో సమీక్ష చేపట్టారు.

Spread the love