మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కడియం

నవతెలంగాణ – ధర్మసాగర్ 
మండలంలోని తాటికాయల గ్రామ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షులు పన్నీరు సారయ్య అనారోగ్యం తో మరణించడం జరిగింది. శనివారం ఆయన బౌతికాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు.ఎమ్మెల్యే గారి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love