మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కు ఎమ్మెల్యే పరామర్శ..

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలం బూరుపల్లి గ్రామానికి చెందిన కండరావు పటేల్ బిచ్కుంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గత ఐదు రోజుల క్రితం పని నిమిత్తం బిచ్కుందకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై పడి ప్రమాదానికి గురైన ఖండేరావు పటేల్ను జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ సిందే పరామర్శించి అతని ఆరోగ్య విషయం తెలుసుకున్నారు, ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీప్రతాప్ రెడ్డి,బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్, గుండె రావు పటేల్ కుషాల్ తదితరులు పరామర్శించారు.

Spread the love