విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని గ్రామ కార్యదర్శికి ఎంపీడీవో మెమో జారీ

నవతెలంగాణ- మద్నూర్: మద్నూర్ మండలంలోని కొడిచరా గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని మండల అభివృద్ధి అధికారి రవీశ్వర్ గౌడ్ జిపి సెక్రెటరీ కి మేము జారీ చేశారు. పంచాయతీ విధుల్లో పై అధికారుల ఆదేశాలు బేకా తర్ చేయడమే కాకుండా విధుల్లో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ఎంపీడీవో ఆ గ్రామానికి విసిటింగ్ చేసిన కార్యదర్శి హాజరుగా లేకపోవడం ఎంపీడీవోకు విధుల్లో సరైన సమాధానం ఇవ్వకపోవడం కార్యదర్శి కి మేము జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.

Spread the love