మొక్కలు నాటిన ఎంపీపీ కుంచాల విమల రాజు

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

మండలంలోని కలిగోటు గ్రామంలో ఎంపీపీ కుంచాల విమల రాజు మొక్కలు నాటారు. కలిగోట్టు గ్రామంలో హరితహారం ప్రోగ్రాంలో ముఖ్య అతిథి ఎంపీపీ కుంచాల విమల రాజు హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటి నీళ్లు పోసి బ్రతికించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో బ్రహ్మానందం ఎంపీ టిసి జయగిరిధర్ గౌడ్, మండల కోఆప్షన్ బుల్లెట్ అక్బర్ ఖాన్ , సర్పంచ్ చైతన్య విజయ రెడ్డి  ఉప సర్పంచ్ రాజు, ఏపీఓ రవి , ఫీల్డ్ ఆఫీసర్లు, ఉపాధి కార్మికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Spread the love