నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. వారణాసిలో ప్రధాని మోడీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత రెండు పర్యాయలుగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో బంపర్ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి హ్యాట్రిక్పై కన్నేశారు.