వారణాసిలో నరేంద్ర మోడీ ఆధిక్యం

నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. వారణాసిలో ప్రధాని మోడీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత రెండు పర్యాయలుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో బంపర్‌ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు.

Spread the love