మద్నూర్ మండల కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం 

నవతెలంగాణ – మద్నూర్ 

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలోని మద్నూర్ 7 అంగన్వాడి కేంద్రం పరిధిలో లబ్ధిదారులందరికీ చిరుధాన్యాలపై అవగాహన కల్పించడం జరిగింది. మగవారితో వంటలు ఎలా చేయాలో ప్రోగ్రాంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మద్నూర్ ఐసిడిఎస్ సిడిపిఓ సునంద  హాజరు కావడం జరిగింది లబ్ధిదారులందరికీ చిరుధాన్యాల పైన అవగాహన కల్పించడం జరిగింది. రక్తహీనత ఏం సి చెక్ అప్స్ గురించి గర్భిణీ భావింతలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోసిషన్ అభ్యన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అలాగే లోకల్ అంగన్వాడీ టీచర్లు కళావతి , చెంపబాయి హాజరు కావడం జరిగింది అంగన్వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారులందరూ హాజరు కావడం జరిగింది.
Spread the love