![](https://navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230816-WA0046.jpg)
మండల పరిధిలోగల సౌత్ క్యాంపస్ లో బుధవారం పీజీ పరీక్షలు ప్రారంభమైనట్లు సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కవితా తోరణ్ తెలిపారు. కళాశాలలో మొదటి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమైనట్లు, మొత్తం 226 మందికి గాను 218 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.