రక్షాబంధన్ దృశ్య మండల సర్వసభ్య సమావేశం వాయిదా

నవతెలంగాణ- రామారెడ్డి
మండల కేంద్రంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనుండగా, రక్షాబంధన్ కారణంగా, సభ్యుల కోరిక మేరకు వాయిదా వేయడం జరిగిందని, తిరిగి సెప్టెంబర్ 5, మంగళవారం రోజున నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు.
Spread the love