టాస్‌ గెలిచిన పంజాబ్‌.. హైదరాబాద్‌ బౌలింగ్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఐపీఎల్‌ 17లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్‌, హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ ఉప్పల్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన పంజాబ్‌.. బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో జితేశ్‌ శర్మ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
పంజాబ్‌ టీమ్: ప్రభ్‌సిమ్రన్‌, అథర్వ, రొసో, శశాంక్‌, జితేశ్‌, అశుతోష్‌, శివమ్‌, హర్‌ప్రీత్‌, రిషి, హర్షల్‌, రాహుల్‌;
హైదరాబాద్‌ టీమ్: అభిషేక్‌, నితీశ్‌, త్రిపాఠి, క్లాసెన్‌, సమద్‌, షాబాజ్‌, శాన్వీర్‌, కమిన్స్‌, భువి, విజయకాంత్‌, నటరాజన్‌

Spread the love