ఓటు హక్కు నమోదు దరఖాస్తుల స్వీకరణ

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
ఎలక్షన్ కమీషన్  అదేశానుశారం  రెవెన్యూ డివిజన్ అధీకరి  పర్యవేక్షణలో హుస్నాబాద్ లో ఓటర్ నమోదుకొరకు ప్రతి  బుత్ లెవల్ అధికారులు ఫామ్ 6 ఓటరు నమోదు, ఫామ్ 8 తో గతములో ఓటరుగా నమోదు అయి ఏమైన సవరణల దరఖాస్తుల స్వీకరణ శనివారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. 18 సంత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ  ఓటు హక్కు పొందాలని రెవెన్యూ డివిజన్ అధికారి  శ్రీ  బెన్ శలొం తెలిపారు.1.10.2023 నాటికి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు అన్నారు.
Spread the love