Saturday, May 2, 2026
E-PAPER
Homeజాతీయంబెంగాల్‌లోని 15 బూత్‌లలో నేడు రీపోలింగ్‌

బెంగాల్‌లోని 15 బూత్‌లలో నేడు రీపోలింగ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్‌ బూత్‌లలో శనివారం రీపోలింగ్‌ జరపాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగ్రహట్‌ పశ్చిమ నియోజకవర్గంలోని 11, డైమండ్‌ హార్బర్‌లోని నాలుగు బూత్‌లలో రీపోలింగ్‌ జరగనుంది. మరోవైపు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలన్న ఈసీ ఆదేశాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -