ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్ లో సెలెక్ట్ అయినా పాఠశాల విద్యార్థులు

నవతెలంగాణ – గాంధారి
మండల కేంద్రంలోని గాంధారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన లోండియా రాజు నాయక్ S/o శ్యామ్ రావు గుర్జాలతాండ ,కస్తూరి సృజన D/o శ్యాంసుందర్ గాంధారి ,చిల్లెల సాయిరాజుS/O రాజగోపాల్ గాంధారి ,ముగ్గురు ఎనిమిదో తరగతి విద్యార్థు లకు నిన్న ప్రకటించిన ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్ లో సెలెక్ట్ కావడంజరిగింది ఈముగ్గురు విద్యార్థులకు నాలుగు సంవత్సరాలకు సంవత్సరానికి 12 వేల రూపాయలచొప్పున స్కాలర్షిప్ లభిస్తుంది . విరు ఈ స్కాలర్షిప్ తో సెలక్ట్ కావడం పట్ల పాఠశాల ప్రధానో పాధ్యాయులు ఆర్ వెంకటేశ్వర్ గౌడ్, ఎస్ఎంసి చైర్మన్ కమ్మరి స్వామి ,ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు

Spread the love