లిటిల్ బర్డ్స్ పాఠశాలలో స్వయం స్వపరిపాలన దినోత్సవం

నవతెలంగాణ – తొగుట
లిటిల్ బర్డ్స్ పాఠశాలలో పాఠశాల స్వయం స్వపరిపాలన దినోత్సవం నిర్వహించామని ప్రధానోపా ధ్యాయులు అశోక్ యాదవ్ తెలిపారు. శుక్రవా రం మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో స్థానిక లిటిల్ బర్డ్స్ పాఠశాలలో ప్రధానోపాధ్యా యుల, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు. స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడిగా రిత్విక్, ఎంఈఓగా మనోహర్, డిఈఓగా సాత్విక్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులుగా ఇస్రామాహి న్, యాస్మిన్, తేజస్విని, నికిత, శరణ్య, అభిలాష్, మోజేష్, విజయ్, అయాన్, లవ కుమార్, ప్రదీప్, ఈశ్వర్ సాయి, ప్రసన్న, లోకేశ్వరి ,కిషోర్ ఆయేషా, భావన, శ్వేత, నందిత, జేమ్స్ పాల్ వర్షిత, రాజా జోసెఫ్, యోహాన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love