శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ

నవతెలంగాణ- రామారెడ్డి:
 మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి సింధూర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. భక్తుల సందడి అధికంగా ఉండటంతో ఆలయ కమిటీ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
Spread the love