చంద్రయాన్ 3 ను వీక్షించిన విద్యార్థులు..

నవతెలంగాణ -జక్రాన్ పల్లి

మండలంలోని తొలికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బుధవారము చంద్రయాన్ 3 వీడియో క్లిప్పింగ్స్ ను వీక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్ మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వరూప, రాణి సంజీవ్, కుమార్ గౌతమి, పని శ్రీ తదితరులు పాల్గొన్నారు
Spread the love