శోకసంద్రంలో ఉన్న ఎంపీటీసీకి అండగా నిలిచిన సురేందర్

నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామ ఎంపిటీసీ శ్రీనివాస్  కుమారుడు హరిచంద్ర ప్రసాద్ ప్రమాదవశాస్తు రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జాజాల సురేందర్ అంత్యక్రియలో పాల్గొన్న కుటుంబనికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Spread the love