గచ్చిబౌలి స్టేడియంలో మారథాన్‌.. ప్రారంభించిన సచిన్

  నవతెలంగాణ హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియంలో ‘హైదరాబాద్‌ ఆఫ్‌ మారథాన్‌’ నిర్వహించారు. ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి…

టీమిండియా లెజెండరీ క్రికెటర్ కన్నుమూత

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌ భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన బిషన్ సింగ్ బేడీ (77) కన్నుమూశారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్…

క్రికెట్ సెలెక్షన్‌ కమిటీపై గౌతమ్ గంభీర్ ఫైర్

నవతెలంగాణ న్యూఢిల్లీ: క్రికెట్ సెలెక్షన్‌ కమిటీపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ విరుచుపడ్డాడు. ఇదోక చెత్త కమిటీగా పేర్కొన్నాడు. ఎమ్మెస్కే…

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

ODI World Cup:భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ వచ్చేస్తున్నాడు

నవతెలంగాణ – హైదరాబాద్: వన్డే ప్రపంచకప్‌-2023లో ఆక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థిలు భారత్‌-పాకిస్తాన్‌ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.  భారత్‌-పాక్‌…

న్యూజిలాండ్ ప్రకటన.. పేర్లు చదివి వినిపించిన కుటుంబ సభ్యులు

నవతెలంగాణ – హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ 15 మందితో కూడిన తమ జట్టును…

పర్ఫెక్ట్ ‘మ్యాచ్’ – ఫిట్‌నెస్, హైడ్రేషన్

– ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ అధికారిక స్పోర్ట్స్ డ్రింక్‌గా  లిమ్కా స్పోర్ట్జ్ – యో-యో టెస్ట్ ఛాలెంజ్‌ ప్రారంభం…

ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో భారత బ్యాటర్లు ముందుకు

నవతెలంగాణ – హైదరాబాద్: ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో భారత బ్యాటర్లు శబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టారు. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో…

టీమిండియా వరల్డ్ కప్ జట్టు

నవతెలంగాణ హైదరాబాద్: అక్టోబర్‌ 5 నుంచి ఇండియాలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్…

భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం

నవతెలంగాణ హైదరాబాద్: శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు…

ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా ఎదిగిన కోహ్లి

నవతెలంగాణ – హైదరాబాద్: సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. అంటే 2008 ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్‌లోకి 19 ఏళ్ల భారత…

క్రికెట్‌లోనూ ఇక నుంచి రెడ్‌ కార్డ్ నిబంధన..

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో కొత్త నిబంధన రానుంది. ఈ ఫార్మాట్‌లో ఇన్నింగ్స్ కు నిర్ణీత 20 ఓవర్లను పూర్తి…