ప్రతీ ఓటర్ కు పోల్ స్లిప్ చేరాలి: తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట

ఓటు ఉన్న ప్రతీ ఒక్కరికి పోల్ స్లిప్ లు అందాలని మండల ఎన్నికల అధికారి, తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ బీఎల్ఓ లకు ఆదేశించారు. బుధవారం పోల్ స్లిప్ పంపిణీ ఆయన సమీక్షించారు‌. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎంతమందికి స్లిప్ పంపిణీ చేసారు. అనే విషయాన్ని ఆరా తీసారు. బిఎల్ఓ లు మహేందర్, సోమాని ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
Spread the love