స్పీకర్ గడ్డ ప్రసాద్ కూమార్ ను పరామర్శించిన సీఎం

నవతెలంగాణ- హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కూమార్ ను హీమత్ నగర్ లోని ఒల్డ్ ఎమ్మేల్యే కోటర్స్ లోని తన నివాసనికి వేళ్లి  సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య గురుంచి ఇంట్లో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం.  సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

Spread the love