నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరు రాష్ట్రాల అంతర్జాల కవి సమ్మేళనంలో “కరపత్రం రాసెద్దామా” అనే శీర్షికతో యెనుగందుల శంకర్ వ్రాసిన కవితకు ప్రశంసా పత్రం లభించింది.ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, యానం, ఒరిస్సా, పాండిచ్చేరి, రాష్ట్రాలకు చెందిన 80 మంది కవులు ఇందులో పాల్గొన్నారు. ప్రశంసా పత్రం అందించిన జాతీయ అధ్యక్షులు పి. ఆర్. ఎస్. ఎస్. ఎన్. మూర్తి,ప్రధాన సలహాదారుడు కిలపర్తి దాలి నాయుడు, ప్రధాన కార్యదర్శి మోటూరు నారాయణరావు, అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పైడి నవనీత రవిందర్ కు యెనుగందుల శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరు రాష్ట్రాల అంతర్జాల కవి సమ్మేళనంలో “కరపత్రం రాసెద్దామా” అనే శీర్షికతో యెనుగందుల శంకర్ వ్రాసిన కవితకు ప్రశంసా పత్రం లభించింది.ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, యానం, ఒరిస్సా, పాండిచ్చేరి, రాష్ట్రాలకు చెందిన 80 మంది కవులు ఇందులో పాల్గొన్నారు. ప్రశంసా పత్రం అందించిన జాతీయ అధ్యక్షులు పి. ఆర్. ఎస్. ఎస్. ఎన్. మూర్తి,ప్రధాన సలహాదారుడు కిలపర్తి దాలి నాయుడు, ప్రధాన కార్యదర్శి మోటూరు నారాయణరావు, అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పైడి నవనీత రవిందర్ కు యెనుగందుల శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.