నేడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్

నవతెలంగాణ – హైదరాబాద్: సూపర్‌ ఫోర్‌ లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయ్యే ఇండియా వర్సెస్‌ పాకిస్దాన్ మ్యాచ్‌ ప్రేమదాస స్టేడియం, కొలంబో వేదికగా జరుగనుంది. ఇక ఈ రోజు టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ కు వర్షం కూడా అంతరాయం కలిగించనుంది.
టీమిండియా XI: రోహిత్ శర్మ(c), శుబ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్‌ XI: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (w), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్.

Spread the love