Friday, May 15, 2026
E-PAPER
Homeమహబూబ్ నగర్గంజాయి కేసులో ఇద్దరికి రిమాండ్..

గంజాయి కేసులో ఇద్దరికి రిమాండ్..

- Advertisement -


నవతెలంగాణ-ఊరుకొండ: ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట గంజాయి కొనుగోలుదారుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామ శివారులో గల సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో మిషన్ ఆపరేటర్‌ ప్రదీప్ రాజు, సూరజ్ లు గంజాయి తాగుతు గురువారం రాత్రి పట్టుడ్డార‌ని, వారికి శుక్రవారం రిమాండ్ కు తరలించినట్లు స్థానిక ఎస్సై కృష్ణదేవ తెలిపారు. స‌దురు ఇంట్లో సోదాలు చేయ‌గా బట్టల సెల్ప్‌లో ఒక పాలిథిన్ కవర్లో గంజాయి ప్యాకెట్ రూపంలో ఉన్నది. గంజాయి సేవిస్తున్న వ్యక్తులను విచారించగా..మహారాష్ట్రకు చెందిన‌వారిగా గుర్తించామ‌న్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -