అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వేముల వీరేశం

నవతెలంగాణ- చిట్యాల టౌన్
చిట్యాల పట్టణ కేంద్రంలోనవభారత్ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి సంతోష్ నగర్ లో దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నకరికల్లు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం, ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు దూదిమెట్ల సత్తయ్య, ఐలేష్, జడల చిన్న మల్లయ్య, పోకల దేవదాసు జంపాల వెంకన్న, సీపీఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్, నారాబోయిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు  .
Spread the love