రూరల్ ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డిని సన్మానించిన చింతలూరు గ్రామస్తులు

నవతెలంగాణ-జక్రాన్ పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని చింతలూరు గ్రామస్తులు శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారని మండల యువజన విభాగం అధ్యక్షులు వినోద్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేను కలిసి సన్మానించడం సంతోషంగా ఉందని తెలియజేశారు.

Spread the love