అన్నివర్గాల ప్రజలను కలుపుకొని ముందుకువెళతాం

నవతెలంగాణ -పెద్దవూర :
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఏం.ఎల్.ఏ. అభ్యర్థి నోముల భగత్ గెలుపు కోసం అన్నివర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తామని శుక్రవారం సాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తో కలిసి హైదరాబాద్ ప్రగతి భవన్ లో కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కట్టేబోయిన గురువయ్య నియోజక వర్గ పరిస్థితి పై వాకబుచేశారు. అందరు కలిసి పని చేసి అభ్యర్థి భగత్   గెలిపించాలని కోరాడం జరిగింది. భవిష్యత్తు లో గురువయ్య యాదవ్ గ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. వీరితో పాటు మాజీ ఎంఎల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love