బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరిన యువత

నవతెలంగాణ మల్హర్ రావు: మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. మండల కేంద్రమైన తాడిచెర్లలోని యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఇందారపు సిద్దార్థ, మల్లారం గ్రామంలోని బీజేపీ బూత్ అధ్యక్షుడు గాదనవేని దేవేందర్ తోపాటు పలువురు యువత గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వనించారు.

Spread the love