జుక్కల్ లో 5 గంటల వరకు 70.21% పోలింగ్

కొన్ని కేంద్రాల్లో క్యూలో ఉన్న జనాలు
కొన్ని కేంద్రాల్లో క్యూలో ఉన్న జనాలు

నవతెలంగాణ మద్నూర్: కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల లోపు 70.21% పోలింగ్ అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మను చౌదరి ఐఏఎస్ అధికారి విలేకరులకు తెలిపారు కొన్ని కేంద్రాల్లో జనాలు ఓటింగ్ కోసం క్యూలో ఉన్నారని మరి కొంత శాతం పెరగవచ్చు అని తెలిపారు జుక్కల్ నియోజకవర్గం లో ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఆయన తెలిపారు.

 

Spread the love