Wednesday, December 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేటలోని విమానాశ్రయంలో దిగిన ఆమెకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. ఈ నెల 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -