Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ నిర్మాణానికి రూ 5 వేల విరాళం 

ఆలయ నిర్మాణానికి రూ 5 వేల విరాళం 

- Advertisement -

– గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం బుధవారం గ్రామానికి చెందిన  అలువోజు వినోద శంకరయ్య దంపతులు రూ.5 వేల రూపాయలు గ్రామ సర్పంచ్ తోడేటి రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ శ్రీ మహాలింగేశ్వర ఆలయ నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారన్నారు. విరాళాలు అందించిన  కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -