- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్లో చెన్నై వేదికగా యూఎస్ఏ, నమీబియా తలపడుతున్నాయి. టాస్ నెగ్గి బ్యాటింగ్ దిగిన అమెరికా నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ (52), సంజయ్ కృష్ణమూర్తి (68*) హాఫ్ సెంచరీలు చేశారు. మిలింద్ కుమార్ (28), షయన్ జహంగీర్ (22), సాయితేజ ముక్కామల్ల (17) ఫర్వాలేదనిపించారు. నమీబియా బౌలర్లలో విలెమ్ 2, ఎరాస్మస్ 2 వికెట్లు పడగొట్టారు.
- Advertisement -


